- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
నల్గొండ జిల్లాలోని చిట్యాలలో జరుగుతున్నసహకార సంఘం ఎన్నికల్లో బుధవారం దారుణం చోటుచేసుకుంది.3వార్డులో పోటి చేస్తున్నకాంగ్రెస్ అభ్యర్థి జలంధర్పై దయ్యాల శ్రీకాంత్, అతని అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.అంతేకాకుండా బాధితుని కడుపుపై బండరాళ్లను ఎత్తివేసారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జలంధర్ను ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Next Story