- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభయ్యాయి. శుక్రవారం ఉదయం 9:47 గంటల సమయంలో సెన్సెక్స్ 147 పాయింట్లు ఎగబాకి 40,705 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 11,948 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ.73.45 వద్ద కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Next Story