- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవాలయం వారం రోజుల పాటు మూతబడనుంది. తాజాగా ఆలయానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురితో పాటు ఇద్దరు పరిచారికలు కరోనా బారిన పడ్డారు. దీంతో రేపటి నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఈవో ప్రకటించారు. వారం రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనాలు ఉండవని, స్వామివారికి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు, ఇతర సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఈవో తెలిపారు.
Next Story