- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కొత్త సూపరింటెండెంట్గా డాక్టర్ శ్రీనివాస్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న చంద్రశేఖర్ స్థానంలో గతంలో ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసిన శ్రీనివాస్ను నియమించడం వైద్య వర్గాల్లో చర్చనీయశంగా మారింది. అలాగే, కాకతీయ మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్గా మోహన్ దాస్ను నిమించింది.
Next Story