- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హాఫ్ సెంచరీతో చెలరేగిన స్మృతి మందాన.. ఐర్లాండ్ టార్గెట్ ఇదే..
by Disha Web Desk 13 |
X
దిశ, వెబ్డెస్క్: మహిళల టీ20 వరల్డ్ కప్లో భాగంగా టీమిండియా, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు చెలరేగడంతో.. భారత్ భారీ స్కోరు చేసింది. భారత్ బ్యాటింగ్లో షఫాలీ షర్మ 29 బాల్స్లో 24 రన్స్ చేయగా.. స్మృతి మంధాన 55 బంతుల్లో 87 పరుగులు రాణించడంతో.. నిర్ణీత ఓవర్లలో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. తొలి వికెట్కు 65 పరుగులు జోడించారు.
Next Story