ఢిల్లీ టెస్ట్‌‌లో భారత స్పిన్నర్ల హవా..

by Disha Web Desk 13 |
ఢిల్లీ టెస్ట్‌‌లో భారత స్పిన్నర్ల హవా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ టెస్ట్‌‌లోనూ మరోసారి భారత స్పిన్నర్ల హవా కొనసాగింది. భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. టీమ్‌ఇండియా పేసర్ మహమ్మద్ షమీ 4 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా మూడేసి వికెట్లు తీశారు. అస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 81 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఉస్మాన్‌ ఖవాజా. 72 పరుగులు చేసిన హాండ్స్‌ కాంబ్‌. తొలి రోజూ ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (13), కేహెల్ రాహుల్ (4) రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.



Next Story

Most Viewed