- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెస్సితో కలిసి ఫుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి మనవడు
ఉప్పల్ లో ఫ్రెండ్లీ మ్యాచ్ లో కూడా లియోనెల్ మెస్సి పాల్గొని మంచి ట్రీట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా

దిశ, వెబ్ డెస్క్ : దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సి ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయమే భారత గడ్డపై ప్రత్యేక విమానంలో అడుగుపెట్టారు మెస్సి. మొదట కోల్కతాలో పర్యటించిన లియోనెల్ మెస్సి, శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా లియోనెల్ మెస్సికి ప్రత్యేక ఆహ్వానం పలికింది తెలంగాణలోని రేవంత్ సర్కార్.
ఇక ఇందులో భాగంగానే ఉప్పల్ లో ఫ్రెండ్లీ మ్యాచ్ లో కూడా లియోనెల్ మెస్సి పాల్గొని మంచి ట్రీట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా సందడి చేశారు. ఓ గోల్ చేసి, శభాష్ అనిపించారు రేవంత్. అయితే, ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి మనువడు రుద్రదేవ్ కూడా మెస్సితో ఫుట్ బాల్ ఆడారు. ఈ సంఘటన కూడా వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లారు. ఇవాళ రాత్రి ఫలక్నుమా ప్యాలెస్ లోనే మెస్సి బస చేయనున్నారు. రేపు ముంబైకి పయనం అవుతారు. క్లిక్






