- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కురిచేడులో శుక్రవారం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురిచేడు ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకుని తాగినట్లుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. పది రోజులుగా మృతులు శానిటైజర్ తాగినట్లు గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పినట్లు తెలిసింది.
Next Story