- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్గొండ: కరెన్సీ నోట్లు చేతులు మారడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, వీలైనంత వరకు నగదు రూపంలో లావాదేవీలు జరపొద్దని ఎస్పీ ఆర్ భాస్కరన్ ఓ ప్రకటనలో తెలిపారు. డిజిటల్ చెల్లింపులు చేయాలని కోరారు. కరోనా అనేది అంటు వ్యాధి కాబట్టి, బాధితులు ఉపయోగించిన కరెన్సీ చేతులు మారినప్పుడు వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
Tags: SP bhaskaran, comments, people, corona, transact hand cash, nalgonda
Next Story