- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లో మరోసారి పేలుడు మూలాలు బయటపడ్డాయి. ఈ నెల 17న బీహార్లోని దర్బంగా రైల్వేస్టేషన్లో జరిగిన పేలుడు మూలాలు హైదరాబాద్లో దొరికాయి. ఈ నెల 16న దర్బంగా రైల్వేస్టేషన్కు సికింద్రాబాద్ నుండి ఓ పార్శిల్ వెళ్లినట్లు గుర్తించారు బీహార్ రైల్వే పోలీసులు. ఏటీఎస్ బృందం దర్బంగాలో రైలు నుంచి ఓ వస్త్రాల పార్శిల్ తీస్తుండగా పేలుడు సంభవించింది. పార్శిల్ పంపింది హైదరాబాద్ ఆసిఫ్నగర్కు చెందిన ఇమ్రాన్, నాజీర్ లుగా గుర్తించారు. పేలుళ్లకు కారణమైన వస్త్రాల పార్శిల్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు పోలీసులు. ఏటీఎస్ టీం ఇమ్రాన్, నాజీర్లను అదుపులోకి తీసుకొని బీహార్ వెళ్లింది.
Next Story