బ్రేకింగ్.. బీసీసీఐ చీఫ్ గంగూలీకి కరోనా

by Vadlamudi Anukaran |   (  Updated:2021-12-27 23:51:57  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ కరోనా బారినపడ్డారు. ఆయనకు కొంత అనారోగ్యంగా ఉండటంతో సోమవారం కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కోల్‌కత్తాలోని వుడ్​లాండ్స్​ ఆసుపత్రిలో చేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.</p>

Ganguly
X

దిశ, వెబ్‌డెస్క్ : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ కరోనా బారినపడ్డారు. ఆయనకు కొంత అనారోగ్యంగా ఉండటంతో సోమవారం కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కోల్‌కత్తాలోని వుడ్​లాండ్స్​ ఆసుపత్రిలో చేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Next Story