- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని లక్ష్మీపురం, ఉప్పుసాక, వేపలగడ్డ గ్రామాల్లో జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఎంపీపీ కైపు రోసిరెడ్డిలు సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. కరోనా నివారణకు తన వంతు సాయంగా ప్రముఖ ఐటీసీ సంస్థ ఈ ద్రావణాన్ని పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఐటీసీ అధికారి చెంగల్ రావు, స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.
Tags: corona, virus, hypoclorite, spray, burgampahad, zptc, mpp,
Next Story