- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 45,951 కరోనా కేసులు నమోదవ్వగా.. 817 మంది మృత్యువాత పడ్డారు. నిన్నటితో పోలిస్తే 8 వేలకుపైగా కరోనా కేసులు పెరిగాయి. 60,729 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,37,064 ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,03,62,848 కరోనా కేసులు నమోదవ్వగా.. 2,94,27,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,98,454 మంది మృతి చెందారు.
Next Story