- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,667 కేసులు నమోదవ్వగా.. 1329 మంది మృత్యువాత పడ్డారు. 64,527 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,12,868 ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,01,34,445 కేసులు నమోదవ్వగా.. 3,93,310 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 30.79 కోట్లకుపైగా వ్యాక్సినేషన్స్ ఇచ్చారు.
Next Story