- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు పోలీసులను సీపీ మహేశ్ భగవత్ సస్పెండ్ చేశారు. ఐవోసీఎస్, బీపీసీఎల్, కంపెనీల లోడుతో వెళ్తున్న ట్యాంకర్లను ఆపి డీజిల్ను దండుకుంటున్న ముఠాకు కానిస్టేబుళ్లు సహకరించారని రుజువుకావడంతో సీపీ వారిపై వేటు వేశారు. వీరిలో స్పెషల్ ఆపరేషన్ టీం ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఎస్బీ కానిస్టేబుల్ తో పాటు మేడిపల్లి పోలీస్ స్టేషన్కు ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. నిందితుల నుంచి రూ.13.87లక్షల నగదుతో పాటు, 20వేల లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరి కొంతమంది పోలీసుల ప్రమేయం ఉన్నట్టు సమాచారం.
Next Story