- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కారాగారం నుంచి గురువారం ఆరుగురు జీవిత ఖైదీలను జిల్లా జైలు అధికారులు విడుదల చేశారు. ప్రతి ఏడాది గాంధీ జయంతి రోజున సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జీవో నెంబర్ 31ను అనుసరించి విడుదల చేయడం అనవాయితీగా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ఖైదీలు ఈ సంవత్సరం విడుదల చేయగా, నిజామాబాద్ జైలు నుంచి ఆరుగురికి అవకాశం దక్కింది.
ఈసారి ఆక్టోబర్ 2న నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ ఉండటంతో వారిని విడుదల చేయడం వీలు కాలేదు. ఎన్నికల ముగిసి కోడ్ పూర్తి అయిన తరువాత జిల్లా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తూ… సత్ప్రవర్తన కలిగిన వారిని గురువారం విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ తెలిపారు.
Next Story