- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూధనా చారి.. గెజిట్ విడుదల
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూధనాచారి ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం గెజిట్ విడుదలైంది. నవంబర్ 16న సిరికొండ మధుసూధనా చారిని ప్రతిపాదిస్తూ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంపింది. తీర్మానం పరిశీలించిన గవర్నర్ మంగళవారం ఆమోదించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. </p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూధనాచారి ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం గెజిట్ విడుదలైంది. నవంబర్ 16న సిరికొండ మధుసూధనా చారిని ప్రతిపాదిస్తూ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంపింది. తీర్మానం పరిశీలించిన గవర్నర్ మంగళవారం ఆమోదించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Next Story






