- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సింగరేణి కార్మికులు, ఉద్యోగులు నేటి నుంచి మూడు రోజులపాటు సమ్మె చేయనున్నట్లు సమాచారం. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సుమారు 46 మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిసింది. కోల్ ఇండియా, సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన సంఘాలన్నీ సమ్మెలో పాల్గొననుండడంతో ఓపెన్ కాస్టులతోపాటు మైన్ లలో బొగ్గు ఉత్పత్తి, రవాణా నిలిచిపోనున్నది.
Next Story