- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోధన్: ఉమ్మడి నిజామాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ వేగంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. నిజామాబాద్ పట్టణంలోని వెండి, బంగారు దుకాణాల అసోసియేషన్ నాయకులు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. జిల్లాలో కరోనా వ్యాప్తికి పెరుగుతుండటంతో బోధన్ బోదన్ పట్టణంలో స్వచ్ఛందంగా ఈ నెల 18 నుంచి 31వరకూ దుకాణాలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరు దుకాణం తెరిచినా, రూ.25 వేల జరిమాన విధిస్తామని సంఘం సభ్యులు హెచ్చరించారు.
Next Story