సంగారెడ్డిలో గంజాయి పట్టివేత

by  |
సంగారెడ్డిలో గంజాయి పట్టివేత
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో గంజాయి పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సోమవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు వందల కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఏపీ నుంచి జహీరాబాద్ కు మూడు కార్లలో గంజాయిని తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. అనంతరం ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేశామని, ఇంకా వీరి నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed