- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో గంజాయి పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సోమవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు వందల కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఏపీ నుంచి జహీరాబాద్ కు మూడు కార్లలో గంజాయిని తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. అనంతరం ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేశామని, ఇంకా వీరి నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.
Next Story