- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: సిద్దిపేట బీజేపీ నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారాన్ని ఎండగట్టి విజయఢంకా మోగించిన ఈటలను శామీర్పేటలోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఈటలతో సిద్దిపేట రూరల్ మండల ఇన్చార్జి తోడుపునూరి వెంకటేశం సుమారు అరగంట పాటు చర్చించారు. సిద్దిపేట రాజకీయ పరిస్థితులు, సమస్యలపై ఈటలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా వికలాంగుల సెల్ కన్వీనర్ బొల్లవేణి యాదగిరి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story