- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా గతేడాది ప్రారంభంలో కుదేలైన సేవల రంగం, డిసెంబర్ త్రైమాసికంలో పూర్తిస్థాయి ఉపాధిని సాధించినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. అయితే, ఇందులో విద్యారంగం మినహాయింపు అని సీఎంఐఈ తెలిపింది. తయారీ రంగం పూర్తిగా స్తంభించినప్పటికీ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు పూర్తిగా కోలుకున్నాయని, వ్యవసాయ రంగంలో భారీగా ఉద్యోగాలు పెరిగాయని పేర్కొంది. ‘డిసెంబర్ త్రైమాసికం నాటికి సేవల రంగంలో పోయిన ఉద్యోగాలు చాలావరకు తిరిగొచ్చాయి. ఈ త్రైమాసికంలో 13 లక్షల ఉద్యోగాలు పెరిగి దాదాపు 2 కోట్లకు చేరుకుంది. ఇది 2019-20 ఇదే త్రైమాసికానికి ఈ రంగంలో నియమించబడిన 1.94 కోట్ల కంటే ఎక్కువని సీఎంఐఈ నివేదిక తెలిపింది.
Next Story