- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం కొల్లూరులో 28 ఏళ్ల మహిళపై కొందరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మహిళను మాయమాటలతో నమ్మించి, కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం మహిళను దారుణంగా హింసించి, హత్య చేసినట్టు వెల్లడించారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితులైన మధు, నందు యాదవ్, కుటుంబరావు అనే ముగ్గురిని ఇప్పటికే రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.
Next Story