- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
సెల్ఫీ పిచ్చి ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన సోమవారం కృష్ణాజిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న పవన్ జిల్లాలోని సూరంపల్లి కాలువ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారీ అందులో పడిపోయాడు. కాలువలో నీటిమట్టం ఎక్కువగా ఉండటం, పవన్కు ఈత కూడా రాకపోవడంతో నీట మునిగి ఊపిరాడక మృతి చెందినట్టు తెలుస్తోంది. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Next Story