- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నేటి నుంచి ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. రెండో విడతలో భాగంగా 20 రెవెన్యూ డివిజన్లు, 175 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు గాను రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.
ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి రెండో దశ నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. 5వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. 8వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా.. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు. 13వ తేదీన పోలింగ్ జరగనుంది.
Next Story