- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంగారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రోడ్లపై ఉమ్మి వేస్తే రూ. 500 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. మస్కులు ధరించకుంటే రూ . 100 జరిమానా వేయనున్నారు. ప్రజలు తప్పకుండా ప్రభుత్వ సూచనలను పాటించాలని కలెక్టర్ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.
Tags: collector hanumantha rao, Sanctions, tightened, Sangareddy
Next Story