సంగారెడ్డిలో ఆంక్షలు కఠినతరం

by  |
సంగారెడ్డిలో ఆంక్షలు కఠినతరం
X

దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంగారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రోడ్లపై ఉమ్మి వేస్తే రూ. 500 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. మస్కులు ధరించకుంటే రూ . 100 జరిమానా వేయనున్నారు. ప్రజలు తప్పకుండా ప్రభుత్వ సూచనలను పాటించాలని కలెక్టర్ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.

Tags: collector hanumantha rao, Sanctions, tightened, Sangareddy

Next Story