- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) పాల సేకరణ ధరను పెంచుతున్నట్టు సమాఖ్య చైర్మన్ లోకా భూమారెడ్డి ప్రకటించారు. మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రతి లీటరుపై రూపాయి పెంచుతున్నట్టు వెల్లడించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ధర పెంచినట్టు తెలిపారు. ఇప్పటికే లీటరుకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పెంచిన రూపాయి అందుకు అదనమని తెలిపారు. విజయ డెయిరీ నుంచి పాల బిల్లుల రూపంలో రైతులకు ఏటా రూ.12 కోట్లు చెల్లిస్తున్నట్టు వెల్లడించారు.
Next Story