మే 3 దాకా ఆర్టీసీ బస్సులు బంద్: ఈడీ వెంకటేశ్వర్లు

by  |
మే 3 దాకా ఆర్టీసీ బస్సులు బంద్: ఈడీ వెంకటేశ్వర్లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ దృష్ట్యా మే 3 వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడవవని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వస్తున్న వదంతులను నమ్మవద్దని, ఇప్పటిలాగే బస్సులన్నీ ఎక్కడివక్కడే డిపోలకే పరిమితమవుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Tags: telangana, lockdown, extension, rtc buses

Next Story

Most Viewed