కేసీఆర్​మద్యంపై కాకుండా విద్యపై శ్రద్ధ పెడితే బాగుండేది : RSP

by  |
rs-praveen-kumar 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్‌పై మాజీ ఐపీఎస్​ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​ విమర్శలు చేశారు. తెలంగాణ సర్కార్​ మద్యం దుకాణాలపై పెట్టిన శ్రద్ధను విద్యార్థులకు అందించే చదువుపై పెడితే బాగుండేదని చురకలంటించారు. మద్యం దుకాణాలు మూసివేయాలని ఉద్యమించిన అలంపూర్ ​విద్యార్థులకు ఆయన జేజేలు తెలిపారు. బహుజన రాజ్యంలో అక్షరానికే పెద్ద పీట అని ట్వీట్​ చేశారు.



Next Story

Most Viewed