- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికాతో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్లో రోహిత్ శర్మ లేకపోవడం టీం ఇండియాకు పెద్ద లోటు అని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. తొడ కండరాల గాయం కారణంగా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరగాల్సిన టెస్టు సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై గంభీర్ స్పందిస్తూ.. ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ శర్మ చక్కగా రాణించాడు. విదేశీ పిచ్లపై అతడు నిలకడగా ఆడుతున్నాడు. సఫారీ పర్యటనలో కూడా బాగా రాణిస్తాడని అందరూ భావించారు. కానీ, రోహిత్ ఆ టూర్ మిస్ కావడం టీమ్ ఇండియాకు నిజంగా పెద్ద ఎదురు దెబ్బే. ఇక రోహిత్ స్థానంలో టీమ్ ఇండియాలో స్థానం సంపాదించిన ప్రియాంక్ పంచల్ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని గంభీర్ సూచించాడు.
Next Story