- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో సోమవారం కురిసిన వడగండ్ల వానకి ధాన్యం తడిసిపోయింది. ముఖ్యంగా నాగారం, జాజిరెడ్డి గూడెం, తుంగతుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 20 రోజుల కిందట కల్లాల్లో పోసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
tag: sudden rain, purchasing center, nalgonda, rice damage
Next Story