- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఎంట్రెన్స్ పరీక్షల తేదీల షెడ్యుల్ను ప్రకటించింది. ఆగస్టు 3న ఈ-సెట్, ఆగస్ట్ 11-14 వరకు పీఈ సెట్, ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలను కండక్ట్ చేయనున్నట్టు విద్యాశాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే.. ఐసెట్ ఆగస్టు 19, 20 తేదీల్లో, లాసెట్ 23వ తేదీన కండక్ట్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో జూలై 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించం కానున్నట్టు విద్యాశాఖ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
Next Story