- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని బడంగ్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో నలుగురికి కరోనా పాజిటివ్ సోకినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు చేశారు. నగరంలోని ఉస్మాన్ గంజ్ నుంచి బడంగ్ పేట్ లోని సాయి బాలాజీ కాలనీలో బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది. వీరి ద్వారా ఒకే ఇంట్లో ఉండే నలుగురికు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పలువురిని హోమ్ క్వరంటైన్ చేశారు. పాజిటివ్ కేసులను గాంధీకి తరలించారు. సాయి బాలాజీ కాలనీ, శాంతి నగర్, సాయి, రాఘవేంద్ర కాలనీ, గ్రీన్రీచ్, లక్మి నగర్ కాలనీలను రెడ్ జోన్ గా ప్రకటించారు.
Next Story