- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగే చోటనే కొందరు వ్యక్తులు ఎర్ర చందనం డంపింగ్ ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని, ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు స్మగ్లర్లు అదుపులోకి తీసుకోవడంతో పాటు, తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
Next Story