- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముధోల్: భైంసా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 102 ఉండగా.. సాయంత్రం 4 గంటల వరకు 101 ఓట్లు నమోదయ్యాయి. దీంట్లో 41 మంది పురుషులు, 58 మంది మహిళలు తమ ఓటును వినియోగించుకున్నారు. దీంతో దాదాపు 99 శాతం పోలింగ్ నమోదయింది. ఈ పోలింగ్లో 100 ఓట్లు స్థానికమైనవి కాగా, ఇద్దరు కౌన్సిలర్స్ పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన తమ ఓటు వినియోగించుకున్నారు.
Next Story