- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించనందుకు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు One Mobikwik Systems Private Ltd, Spice Money Ltd.పై చేరో కోటి రూపాయల జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గురువారం తెలిపింది. భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ల(BBPOUs) కోసం జారీ చేసిన ఆదేశాలను ఈ రెండు సంస్థలు పాటించలేదని RBI తెలిపింది. PSS చట్టంలోని సెక్షన్ 30లోని నిబంధనల ప్రకారం RBIకి ఉన్న అధికారాలను ఉపయోగించి జరిమానాలు విధించింది. ఇంతకు ముందు RBI ఈ రెండు సంస్థలు నుంచి రాతపూర్వక స్పందనలు కోరింది. వ్యక్తిగత విచారణ తర్వాత RBI ఈ ఫిన్టెక్ కంపెనీలకు భారీ జరిమానా విధించింది. ఇదిలా ఉండగా రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించనందుకు 2019లో కూడా Mobikwik పై RBI రూ.15 లక్షల జరిమానా విధించింది.
Next Story