- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ చాలా ముక్కుసూటి మనిషి. విషయం ఏదైనా సరే తనకు తప్పుగా అనిపిస్తే విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఫేర్ అవార్డుల విషయంలో బాలీవుడ్లో నెపోటిజం తాండవం చేస్తుందంటూ మండిపడింది. అప్పుడప్పుడు పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడే ఈ సిస్టర్ ఎకౌంట్ సస్పెండ్ అయింది. సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రాం రంగోలి చందేల్ ఎకౌంట్ను తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఎప్పుడు జాతికి సంబంధించిన వార్తలను పోస్ట్ చేయలేదని.. కేవలం పిక్స్ మాత్రం పోస్ట్ చేశానని తెలిపారు. ఎందుకు తన ఎకౌంట్ సస్పెండ్ చేశారో తెలియడం లేదన్నారు.
ఇదిలా ఉంటే తన సోదరి కంగనాపై చెప్పు విసిరారంటూ మహేష్ భట్, జావేద్ అక్తర్లపై రంగోలి చేసిన ఆరోపణలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హృతిక్ విషయంలో కంగనాను ఇంటికి పిలిచిన జావేద్ అక్తర్ సారీ చెప్పాలని బెదిరించాడని తెలిపింది. ఇక ఓ సినిమాలో సూసైడ్ బాంబర్గా నటించేందుకు కంగనా ఒప్పుకోకపోవడంతో మహేష్ భట్ తన చెల్లెలిపైకి చెప్పులు విసిరాడని ఆరోపించింది. ఇలాంటి వాళ్లు ప్రధానమంత్రి మోడీని నియంత అంటున్నారు అని విమర్శించింది.