- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాది 2019 కంటే ఈ ఏడాది 2020లో 12 శాతం క్రైమ్ తగ్గినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా నాగోల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2020 క్రైమ్ రౌండ్ అప్ వివరాలను విడుదల చేశారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. బాడీలీ ఆఫన్సెస్ నేరాలు 2 శాతం, ప్రాపర్టీ ఆఫన్సెస్ 16 శాతం, వైట్ కాలర్ ఆఫన్సెస్ 11 శాతం తగ్గగా.. మహిళలపై నేరాలు 11 శాతం పెరిగాయని అన్నారు. నమోదు అయిన కేసులలో 51 శాతం కేసులకు శిక్ష పడినట్లు తెలిపారు.
Next Story