రాచకొండ 2020 క్రైమ్ రౌండ్ అప్ విడుదల

by  |
రాచకొండ 2020 క్రైమ్ రౌండ్ అప్ విడుదల
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాది 2019 కంటే ఈ ఏడాది 2020లో 12 శాతం క్రైమ్ తగ్గినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా నాగోల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2020 క్రైమ్ రౌండ్ అప్ వివరాలను విడుదల చేశారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. బాడీలీ ఆఫన్సెస్ నేరాలు 2 శాతం, ప్రాపర్టీ ఆఫన్సెస్ 16 శాతం, వైట్ కాలర్ ఆఫన్సెస్ 11 శాతం తగ్గగా.. మహిళలపై నేరాలు 11 శాతం పెరిగాయని అన్నారు. నమోదు అయిన కేసులలో 51 శాతం కేసులకు శిక్ష పడినట్లు తెలిపారు.


Next Story

Most Viewed