ఏఎస్సైలకు ఎస్సైలుగా ప్రమోషన్

by  |

దిశ, సిద్దిపేట: ఏఎస్సై నుంచి ఎస్సైలుగా ఇద్దరు పోలీసులు ప్రమోషన్ పొందారు. యం. నర్సింలు (ఏఎస్సై, భూంపల్లి), బి. యాదగిరి (ఏఎస్సై, రాజ గోపాలపేట) అనే ఈ ఇద్దరు ఏఎస్సైలు ఎస్సైలుగా ప్రమోషన్ పొందినట్లు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed