- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జనగామ: పాఠశాలలను పునఃప్రారంభించాలని జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రైవేటు టీచర్లు శనివారం ముందు ధర్నా నిర్వహించారు. ‘కరోనా వైరస్ పేరు చెప్పి మా ప్రైవేట్ టీచర్ల పొట్టకొట్టకండి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సినిమా థియేటర్లు, బార్లు తెరిస్తే రాని కరోనా కేవలం పాఠశాలల్లోనే వస్తోందని బంద్ చేయడం, సరైన నిర్ణయం కాదని అన్నారు. ఈ మేరకు జనగామ ప్రధాన కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… వెంటనే పాఠశాలను తెరిపించి ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టెస్మా నాయకులూ, జిల్లా టీచర్లు పాల్గొన్నారు.
Next Story