- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్దానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ స్వర్ణ విజయ స్యోతిని వెలిగించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయ జ్యోతిని వెలిగిస్తారు. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, త్రివిధ దళాల అధిపతులు నివాళులర్పించారు.
ఈ విజయ జ్యోతులను 1971 యుద్ధంలో పాల్గొని అవార్డులందుకున్న జవాన్ల గ్రామాలకు పంపేలా రక్షణ శాఖ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా ఏడాది పాటు స్వర్ణ విజయ సంబరాలు నిర్వహించనున్నారు.
Next Story