- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రపంచానికి భారత్ దారి చూపిస్తోందని భారత ప్రధాని మోదీ అన్నారు. ఇండియా గ్లోబల్ వీక్ 2020 ని పురస్కరించుకొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా కారణంగా సంక్షోభంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పుంజుకుంటోందని తెలిపారు. ప్రపంచ దేశాలు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధిలోకి తీసుకురావడంలో భారత్ పాత్ర కీలకంగా మారిందని చెప్పుకొచ్చారు. ఎన్నో దశాబ్దాలుగా మన దేశానికి చెందిన టెక్కీలు విశ్వానికి మార్గం చూపిస్తున్నారని వెల్లడించారు. కరోనాపై పోరాడుతూనే అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపైన దృష్టి సారించామని ప్రధాని స్పష్టం చేశారు.
Next Story