ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా

by  |
ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓయూ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. డిగ్రీ, పీజీ సెమిస్టర్​లకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఓయూ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నామని, 22నుంచి షెడ్యూల్​ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని ఓయూ పరీక్షల విభాగం తెలిపింది.



Next Story

Most Viewed