- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సినిమా : పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో హీరో సుశాంత్ ఛాలెంజ్ను స్వీకరించిన పూజా మొక్కలు నాటింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన సంతోష్.. ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మంచి భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మీ అభిమానులు కూడా కొనసాగిస్తారని భావిస్తున్నానని ట్వీట్ చేశారు. కాగా ఈ ఛాలెంజ్ను కంప్లీట్ చేసిన నటి.. బాలీవుడ్ హీరోస్ అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ముఖ్లను నామినేట్ చేసింది.
https://twitter.com/MPsantoshtrs/status/1464181199618801668?s=20
Next Story