- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సినిమా: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు భాగాలుగా వస్తున్న ఈ ప్రాజెక్ట్లో విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్, కార్తీ, మోహన్ బాబు నటిస్తుండగా.. రీసెంట్గా పుదుచ్చేరిలో షెడ్యూల్ పూర్తి అయింది. ఐశ్వర్య రాయ్తో సహా మెయిన్ కాస్ట్ అందరూ ఈ షెడ్యూల్లో పాల్గొనగా.. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో లాస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని టాక్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీలో ఐశ్వర్య రాయ్పై కీలక సన్నివేశాలు, పాట చిత్రీకరిస్తారని టాక్. దీంతో మూవీ మొదటిభాగం పూర్తి కానుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Next Story