- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇలాంటి ఈసీని నేనింతవరకు చూడలేదు.. ఈసీపై శరద్ పవార్ ఫైర్
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: భారత ఎన్నికల కమిషన్ పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. శివసేన పార్టీని, ఆ పార్టీ గుర్తును మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే శివసేనకు కేటాయిస్తూ తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని శరద్ పవార్ తప్పుబట్టారు. రాజ్యాంగ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేయాలో అనే దానికి ఇది ఈ ఉదంతం ఓ ఉదాహరణ అని అన్నారు. ఈసీ చర్యలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని తెలిపారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే తన చివరి రోజుల్లో పార్టీ బాధ్యతలను ఉద్ధవ్ థాక్రేకు కట్టబెట్టాలని అనుకున్నారని గుర్తు చేశారు.
Next Story