ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే మోడీ, కేసీఆర్ ఎజెండా!

by Disha Web Desk 9 |
ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే మోడీ, కేసీఆర్ ఎజెండా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే మీడియా గొంతు నొక్కడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధమైన ధోరణి అవలంభిస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించించింది. గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్ర మోడీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో ఆ సంస్థపై మోడీ సర్కార్ కక్ష్య కడితే తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ మీడియాపై జులుం ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తింది. కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్ ఈ ఇద్దరి ఎజెండా ఒక్కటేనని మీడియను ప్రశ్నించకుండా అణిచివేయడమేనని ఆరోపించింది. బుధవారం తెలంగాణ అధికారిక ఖాతాలో ఓ ట్వీట్ చేసిన కాంగ్రెస్..తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ సిబ్బంది అరెస్ట్ పై ధ్వజమెత్తింది.

Next Story

Most Viewed