తమిళనాడులో ఎర్రచందనం పట్టివేత

by  |
తమిళనాడులో ఎర్రచందనం పట్టివేత
X

దిశ, వెబ్‎డెస్క్: తమిళనాడులో ఎర్రచందనం పట్టుబడింది. ఏపీ-తమిళనాడు సరిహద్దులోని ఎలాపూర్ చెక్‎పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. సుమారు రూ.30 లక్షలు విలువ చేసే 20 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం తరలిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన వెంకయ్య, రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Next Story

Most Viewed