తాడు సాయంతో వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్

by  |
తాడు సాయంతో వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్
X

దిశ, వెబ్ డెస్క్: ఓ రక్షర భటుడు ప్రాణాలకు తెగించి మరీ ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని అంగరకు చెందిన రమేశ్ అనే వ్యక్తి బైక్ పై రావులపాలెం వెళ్తూ ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయాడు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ వెంటనే అక్కడికి చేరుకుని తాడు సాయంతో అతడిని కాపాడాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను అందరూ ప్రశంసిస్తున్నారు.



Next Story

Most Viewed