- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరడంతో పాక్ తన అక్కసు వెల్లగక్కింది. ఈ అంశంపై తొలిసారి అధికారికంగా స్పందించింది. తన భద్రతకు మించి మిలటరీ సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటుందని పాక్ విదేశాంగ శాఖ అన్నది. ఇలా ఇష్టమొచ్చినట్లు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతే దక్షిణాసియాలో తీవ్ర ఆయుధ పోటీకి దారితీస్తుంది ఆరోపించింది. ఈ విషయంలో భారత్ను ప్రపంచ దేశాలు అడ్డుకోవాలని పాక్ డిమాండ్ చేసింది.
Next Story