భారత్‌ను ప్రపంచ దేశాలు నిలువరించాలి: పాక్

by  |
భారత్‌ను ప్రపంచ దేశాలు నిలువరించాలి: పాక్
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరడంతో పాక్ తన అక్కసు వెల్లగక్కింది. ఈ అంశంపై తొలిసారి అధికారికంగా స్పందించింది. తన భద్రతకు మించి మిలటరీ సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటుందని పాక్ విదేశాంగ శాఖ అన్నది. ఇలా ఇష్టమొచ్చినట్లు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతే దక్షిణాసియాలో తీవ్ర ఆయుధ పోటీకి దారితీస్తుంది ఆరోపించింది. ఈ విషయంలో భారత్‌ను ప్రపంచ దేశాలు అడ్డుకోవాలని పాక్ డిమాండ్ చేసింది.


Next Story